Eetaram Bharatam ఈతరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

దేవాలయ కేశ ఖండన శాలల్లో పనిచేస్తున్న నాయిబ్రహ్మణుల కమిషన్ పెంపు

దేవాదాయ శాఖ 6A దేవాలయాల్లో కేశ ఖండన శాలల్లో పనిచేస్తున్న నాయిబ్రహ్మణుల కనీస వేతన కమిషన్ 20 నుంచి 25 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే సంవత్సరానికి 100 రోజుల కంటే పైబడి పని ఉన్నవారికే ఈ వేతన పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ll ఈతరం భారతం అమరావతి ఏప్రిల్ 24 ll

Related News

Select the Topic
Scroll to Top