EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

కాగజ్నగర్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఏకగ్రీవం

ఈతరంభారతం హైదరాబాద్ ప్రతినిధి మే 10 2024 :  కాగజ్నగర్ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .అధ్యక్షులుగా టి సురేందర్ రావు, ప్రధాన కార్యదర్శిగా తిరుమల చారి, ఎండి మెహరాజ్ ,కోశాధికారిగా షఫీ ఉల్లా లను ఎన్నుకున్నారు.  జూన్ లో పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకో నున్నట్లు అధ్యక్షులు సురేందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top