EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

ఈటెల రాజేందర్ నీవు బీజేపీ ఎంపీ వా..బిఆర్ఎస్ పార్టీ లీడర్ వా..?

హైదరాబాద్ జూన్ 6 (ఈతరం భారతం);ఈటెల రాజేందర్ నీవు బీజేపీ ఎంపీ వా..బిఆర్ఎస్ పార్టీ లీడర్ వా..?అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం గాంధి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ .బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కేసీఆర్ కి కమిషన్ ముందు క్లీన్ చీట్ ఇచ్చారని దీనికి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని జగ్గ రెడ్డి డిమాండ్ చేసారు.ఈటెల స్టేట్మెంట్ నీ కిషన్ రెడ్డి సమర్థిస్తున్నారా..? వ్యతిరేకిస్తున్నా రా..?పదేళ్ళుగా మోడీ..అమిత్ షా లు కాళేశ్వరం బిఆర్ఎస్ కి ఏటీఎం గా మారింది అని అన్నారు… దానికి కట్టుబడి ఉన్నారా..?అని పేర్కొన్నారు. రెండిటికి సమాధానం చెప్పండి కిషన్ రెడ్డి సమాదానం చెప్పాలన్నారు.గతం లో పిసిసి చీఫ్ గా … సీఎం రేవంత్ అయ్యాక కూడా కాళేశ్వరం పై ఒకటే విధానం తో ఉన్నారుఅందుకే కమిషన్ విచారణ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్కమిషన్ విచారణ లో నీ మెడకు చుట్టుకుంటుంది అని కేసీఆర్ తో కమిట్ అయ్యావా..? అని ప్రశ్నించారు.ఇది కూడా కిషన్ రెడ్డి కి చెప్పి కమిట్ అయ్యవేమో అని కాంగ్రెస్ పార్టీ కి అనుమానం ఉందన్నారు.బీజేపీ డిల్లీ డైరెక్షన్ లోనే ఈటెల కేసీఆర్ కి క్లీన్ చిట్ ఇచ్చారా అనే అనుమానం కూడా మాకు ఉందని,మొదటి నుండి సీఎం రేవంత్… మంత్రి ఉత్తం కాళేశ్వరం పై ఎప్పటికప్పుడు అక్రమాలు బయట పెడుతున్నారు ప్రజల సొమ్ము కాపాడే ప్రయత్నం చేస్తున్నారుకాళేశ్వరం పై అప్పుడెప్పుడో టెంప్ట్ అయ్యా.. త్వరలోనే కాళేశ్వరం లోని అక్రమాల గుట్టు విప్పుతా..అన్నారు

Related News

Select the Topic
Scroll to Top