EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

దేవనార్ బ్లైండ్ స్కూల్‌ను విద్యార్థులకు రెడ్‌క్రాస్ బృందం ఆహారం పంపిణి 

హైదరాబాద్ జూన్ 6 (ఈతరం భారతం);హైదరాబాద్ జిల్లాల రెడ్‌క్రాస్ ఆద్వర్యం లో బేగంపేటలోని దేవనార్ బ్లైండ్ స్కూల్‌ను సందర్శించి అంధ పిల్లలకు ఆహారం మరియు పాల ప్యాకెట్లను పంపిణి చేసారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ సిని నటులు మురళి మొహం ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు బోజన పంపిణి చేసారు.అలాగే రెడ్‌క్రాస్ బృందం చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి , యూత్ కన్వీనర్ మణిదీప్ మరియు మీడియా కన్వీనర్ నీలం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సిని నటులు మురళి మాట్లాడుతూ భవిష్యత్తులో దేవనార్ బ్లైండ్ స్కూల్‌మరింత సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Related News

Select the Topic
Scroll to Top