హైదరాబాద్ జూన్ 3 (ఈతరం భారతం);అంబేద్కర్ పేరుచెప్పి…ఆయన రాసిన రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని తుంగలో తొకిన మాజీ ఐపిఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వం పై నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పిసిసి అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం గాంధి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లడుతూ దళిత పిల్లల పేర్ల మీద వారికి అందాల్సిన సంక్షేమ పథకాలు పక్కదారి మళ్ళించారని ఆరోపించారు.కోడింగ్ విధానం పై ఏడాదికి 4 కోట్లు ఖర్చు చేశారు240 మంది పిల్లలకు కోడింగ్ చేస్తే 4 కోట్లు అవుతాయా..?మూడు సంస్థల పేరుతో కోడింగ్ నేర్పిస్తా అని…రెండు సంస్థల అనుమతి తీసుకున్నారు ఈ – టెండర్ ప్రక్రియ కూడా చేయలేదుఅంబేద్కర్ పేరు చెప్పి…దళిత విద్యార్థుల పేరు తో లూటీ చేశారన్నారు. ఆర్ధిక శాఖ అనుమతి కూడా లేదు ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించాలి ఐఐటీ.. జేఈఈ ఆన్లైన్ కోర్స్ కి 20 కోట్లు ఖర్చు పెట్టారు.. టెండర్ లేదు.. ఆర్ధిక శాఖ అనుమతి లేదు.ఇప్పుడు కూడా లక్ష 20 వేల మందికి కోడింగ్ కి శిక్షణ ఇస్తున్నాంఉచితంగా నేర్పిస్తుంది ప్రభుత్వం కాగ్ ప్రభుత్వం నివేదిక కోరింది సమ్మర్ క్యాంప్ ల పేరు మీద కూడా నిధులు పక్కదారి పట్టించారు11 ఏండ్లలో ఎస్సి గురుకుల లో 100 శాతం ఆక్యుపెన్సీ లేదు..కానీ ఇప్పుడు సీట్లు అన్నీ భర్తీ అయ్యాయన్నారు..యూనిఫాం..దుప్పట్లు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ వదిలి పెట్టలేదని దుయ్యబట్టారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినఆర్ఎస్ ప్రవీణ్ పిసిసి అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి
Related News








Select the Topic
Latest News
