Eetaram Bharatam ఈతరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ను కలిసిన శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్

హైదరాబాద్ మే 5 (ఈతరం భారతం): సోమవారం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆఫీస్ లో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ని శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా శాలువాతో సత్కరించారు. ప్రజా సమస్యల పైన మరియు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సమస్యలపైన చర్చించడం జరిగింది అందుక అనిల్ కుమార్ యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ అన్నిటికీ నేనున్నాను అని ధైర్యం ఇచ్చాడు

Related News

Select the Topic
Scroll to Top