EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

హిమాయత్నగర్ టీటీడీ ఆలయంలో ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్, జూన్ 7:(ఈతరం భారతం) కలియు గ దైవం వేంకటేశ్వరుడి 20వ వార్షి కోత్సవ బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి.వల్లకి ఉత్సవంతో పాటు మహాపూర్ణహుతి, చక్రస్నానం వైభవంగా జరిగింది.తొలగించడానికి పరిపూర్ణుడైన పరమాత్ముడిని ప్రార్థించి భక్తులందరిపై ఆశీస్సులు ఇవ్వాలని ఈ సందర్భంగా భక్తులు కోరుకున్నారు. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో వందలాది మంది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.హిమాయ త్నగర్లోని లిబర్టీ వద్ద గల తిరుమల తిరుపతీ దేవస్థానం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకుపుష్కరిణిలో స్నానం చేయించి మంత్రోచ్చరణలు, భజనతో పాటు ధ్వజావరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాల ముగింపు జరిగింది.

Related News

Select the Topic
Scroll to Top