ఈతరంభారతం జనగాం జిల్లా 30.3.25 : జిల్లా పరిధిలోని శ్రీ వీరాచల జీడికంటి శ్రీరామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఉగాది పర్వదిన సందర్భంగా ఆదివారం స్వామి వారు, అమ్మవార్ల ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. భక్తుల భక్తి ప్రపత్తుల మధ్య, పేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ మాడవీధుల్లో సంప్రదాయ రీతిలో ఈ ఊరేగింపు కన్నుల పండువగా జరిగి ముగిసింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి సి వంశీ, దేవస్థానం చైర్మన్ యేలే నరసింహులు( మూర్తి), కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఉగాది పర్వదిన వేళ జీడికల్ క్షేత్ర మాడ వీధుల్లో స్వామివారు అమ్మవార్ల ఊరేగింపు
Related News








Select the Topic
Latest News
