మేడ్చల్ ఫిబ్రవరి 5 (ఈ తరం భారతం ); మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులుగా నియమితులైన బుద్ధి శ్రీనివాస్ను దమ్మాయిగూడ మున్సిపల్ సీనియర్ నాయకులు జిల్లా నాయకులు మహిళలు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు మర్యదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా బుద్ధి శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై గా నమ్మకం తో పార్టీ అధిస్తానం తనను మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులుగా నియమించినందుకు దాన్యవాదాలు తెలిపారు. మేడ్చల్ రూరల్ జిల్లా లో పార్టీని మరింత బలోపేతం చేసి 20 28 లో రాస్ట్రం లో బిజెపి పార్టీ అధికారం లోకి రావడానికి తన వంతుగా కృషి చేస్తసానన్నారు. త్వరలో జరుగబోయేస్థానిక ఎన్నికల్లో కూడా జిల్లా లో ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలిపించి సత్తా చాటుతా నన్నారు.