సూర్యాపేట ఫిబ్రవరి 18 (ఈ తరం భారతం );శ్రీ పెద్దగట్టు గొల్ల గట్టు శ్రీశ్రీ లింగమంతుల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు బిసి సంగహాలకు చెందిన ఆతిరథ మహారధులు హాజరైనారు. ఒట్టే జానయ్య యాదవ్ ఆహ్వానం మేరకు శ్రీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బోడె రామచంద్రయ్య యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్, పిల్లి రామరాజు యాదవ్ బయ్య వెంకటేశ్వర్లు యాదవ్ సూర్యారావు అర్జున్ చంద్రశేఖర్ యాదవ్ భూమన యాదవ్ మేకల రాములు యాదవ్ ఎన్ బాలరాజు యాదవ్ మల్లేష్ యాదవ్ మరియు రాష్ట్ర యాదవ సంఘం నాయకులు మరియు బీసీ సంఘం నాయకులు పాల్గొనడం జరిగింది. తెలంగాణ యాదవ సమితి అధ్యక్షుడు బయ్య వెంకటేశ్వర్లు యాదవ్ గొల్ల గట్టు పెద్దగట్టు శ్రీ శ్రీ లింగమంతుల జాతరకు ఒట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఓపెన్ టాప్ జీబులో 100 కార్ల భారీ కాన్వాయ్ తో దారి పొడుగునా భారీ ర్యాలీతో నిత్య ప్రదర్శనలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించినట్లు బయ్య వెంకటేశ్వర్లు యాదవ్ తెలిపారు
శ్రీ పెద్దగట్టు గొల్ల గట్టు శ్రీశ్రీ లింగమంతుల జాతరకు ఆతిరథ మహారధులు
Related News








Select the Topic
Latest News
