EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

సూర్యాపేట-రాజమండ్రి వరకు నేషనల్ హైవే

22.10.224 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంఛార్జి మధుశ్రీ నలుబోల

తెలుగు రాష్ట్రాల మధ్య మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. సూర్యాపేట నుంచి కూసుమంచి, ఖమ్మం, వైరా, తల్లాడ, సత్తుపల్లి, అశ్వారావుపేట, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మీదుగా పోలవరం వద్ద పట్టిసీమను కలిపేలా 2 వరుసలుగా ఉన్న ఈ రహదారిని 4 రహదారులుగా విస్తరించనున్నారు. 86.5 KM మేర విస్తరణ జరగనుండగా.. 40.42 KM మేర తొలి ప్యాకేజీని రూ.367.97 కోట్లతో నిర్మించనున్నారు. జనవరి నెలాఖరులో పనులు ప్రారంభం కానున్నాయి.

Related News

Select the Topic
Scroll to Top