ఈతరం భారతం యాదాద్రి భువనగిరి ప్రతినిధి మే 20 : యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా కైలాసపురం కాచారం, ఆలేరు నియోజకవర్గం శ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో వైశాఖ మాసం రేణుక ఎల్లమ్మ తల్లికి జరిగిన ప్రత్యేక పూజలకు హాజరై, విజయవాడ కనకదుర్గమ్మ లడ్డు ప్రసాద పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య వ్యక్తిగత సహాయకులు మూల రమేష్, బుగ్గ ఉపేందర్, శ్రీశైలం, విజయ్
ఈరోజు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న సారగండ్ల నరేష్, బండి హరి ప్రసాద్, తదితరులు