ఈతరం భారతం యాదాద్రి భువనగిరి ప్రతినిధి మే 26 : యాదాద్రి భువనగిరి జిల్లా కైలాసపురం కాచారం ఆలేరు నియోజకవర్గం వైశాఖ మాసం చివరి సోమవారం ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం లో Dr. వంగపల్లి అంజయస్వామి ఆధ్వర్యం లో జరిగాయి .వరంగల్ కు చెందిన గుండు సుచరిత, గుండు మణిదీప్, గుండు మహతి , కార్తికేయ ఎంటర్ప్రిసేస్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు రాజాపేట కు చెందిన మార్కండేయ భక్తుడు A.సోమరాజు ,A. పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు.