EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

కుమార శతకము : బాలల నీతి పద్యమాల.

ఈతరం భారతం  సాహిత్యాంశం  :

 ప్రొఫెసర్ ఎం కులశేఖర రావు తాత్పర్య రచన చేసిన శతకమిది. ఇది బాలల నీతి పద్యమాల. ఆధ్యాత్మిక, సామాజిక, భక్తి తత్పరతతో కూడిన సందేశాత్మక పద్యాలు, వాటికి వివరణ కూడా ఇందులో ఉంది. సులభమైన శైలిలో బాలలు చదువుకొని గుర్తుంచుకునే విధంగా ఈ శతక పద్యాలు ఉన్నాయి. ఈ పద్యాలలోని నీతిని గ్రహించి మనుగడ సాగిస్తే కీర్తిని, అభివృద్ధిని సాధించ వచ్చన్న భావనను తాత్పర్య రచనలు కులశేఖర రావు వ్యక్తపరిచారు.

లక్ష్మీ భవాని పబ్లిషర్స్, వెల: రూ. 20/-, పేజీలు: 52, దొరుకు చోటు : గవర్నరుపేట, విజయవాడ.

సమీక్షకులు: డా. తిరునగరి శ్రీనివాస్, 9441464764

Related News

Select the Topic
Scroll to Top