ఈతరం భారతం మహబూబ్నగర్ జూలై 23: ఆన్లైన్లో లూడో గేము ఆడి.. రూ.5 లక్షలు నష్టపోవడంతో యువకుడి ఆత్మహత్య .మహబూబ్నగర్ జిల్లా నర్వ మండలం జాక్లెర్ గ్రామంనుండి 4 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి, రోస్ట్ కేఫ్లో తోటమాలిగా పనిచేస్తున్న గడ్డమీడి వెంకటేష్(23) అనే యువకుడు.ఒక యాప్లో లూడో గేమ్ ఆడి రూ.5 లక్షలు నష్టపోవడంతో, విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.















