EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

కాంగ్రెస్ పార్టీ తోనే వివేక్ వెంకటస్వామి కుటుంబం వేల కోట్లకు అధిపతులు అయ్యారు

పెద్దపల్లి మే 24 (ఈతరం భారతం);కాంగ్రెస్ పార్టీ తోనే వివేక్ వెంకటస్వామి కుటుంబం వేల కోట్లకు అధిపతులు అయ్యారని అన్నారు ఒకే కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని శ్రీధర్ బాబు ప్రతిష్టను భంగం కలిగించేందుకే గడ్డం వంశీ ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ మంథని మాజీ ఎమ్మెల్యేతో ఎంపీ గడ్డం వంశీ కుమ్మక్కయ్యడని ఆరోపించిన గజ్జల కాంతం బిజెపిలోకి వెళ్లిందుకే వివేక్ కుటుంబం ఇదంతా ప్రయత్నం హైదరాబాదులో బిజెపి నేత కిషన్ రెడ్డిని వివేక్ కలిశాడని ఆరోపించిన గజ్జలకాంతం

 

 

Related News

Select the Topic
Scroll to Top