EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీపై పోలీసుల రైడ్స్

ఈతరంభారతం హైదరాబాద్ ఆగస్టు 25 :గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీపై పోలీసుల రైడ్స్.రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్, అమెరికా నుండి వచ్చిన నీలిమ, మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.20 గ్రాముల కొకైన్, నాలుగు గ్రాముల MDMA, 20 NTC మాత్రలు స్వాధీనం.డ్రగ్స్ బెంగళూరు నుండి తీసుకొచ్చినట్లు గుర్తించిన పోలీసులు.ప్రధాన నిందితుడు విక్రమ్‌ను డిచ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు.

Related News

Select the Topic
Scroll to Top