EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భారీ ఉగ్రకుట్ర.. భగ్నం చేసింది తెలుగోడే…

ఈతరం భారతం/హైదరాబాద్/నవంబర్ 13:

జైషే మొహ్మద్ భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం చేసింది తెలుగు ఆఫీసర్ సందీప్ చక్రవర్తి. కర్నూలుకు చెందిన సందీప్ 2014 IPS ఆఫీసర్. చాలాకాలంగా కశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో సమర్థంగా విధులు నిర్వర్తించి ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడల్ పొందారు.గత నెలలో పలుచోట్ల జైషే పోస్టర్లు చూసి,CC కెమెరాల్లో పాత కేసు నిందితులు ముగ్గురిని గుర్తించి 2 వారాలు విచారించారు.దీంతో డాక్టర్ల భారీ టెర్రర్ ప్లాన్ బయటపడింది…

Related News

Select the Topic
Scroll to Top