EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఓటేయడానికి సైకిల్‌పై 148 కి.మీ ప్రయాణం

ఈతరం భారతం సంగారెడ్డి డిసెంబర్ 17

సంగారెడ్డి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి మనూర్ వరకు సైకిల్‌పై 148 కి.మీ ప్రయాణం చేసిన మాజీ సైనికుడు మల్లయ్య.ఉదయం 4 గంటల 20 నిమిషాలకు BHEL నుంచి బయలుదేరి 10 గంటలకు మనూర్ చేరుకున్నారు.సైకిల్‌పై వచ్చి ఓటు వేసి తిరిగి హైదరాబాద్ వెళ్ళి పోయారు.

Related News

Select the Topic
Scroll to Top