ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 27
రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము సబ్మెరైన్లో ప్రయాణించనున్నారు. కర్ణాటకలోని కర్వార్ హార్బర్ నుంచి సముద్ర ప్రయాణం చేయనున్నారు.డిసెంబర్ 28న (ఆదివారం) ఈ ప్రయాణం ఉంటుందని రాజ్భవన్ అధికారికంగా ప్రకటన చేసింది. ముర్ము.. గోవా, ఝార్ఖండ్, కర్ణాటకలో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఆమె జలాంతర్గామిలో ప్రయాణం చేయనున్నారు.















