EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

‘హోప్ ఆఫ్ ది నేషన్ ‘ గ్రంథాన్ని ఆవిష్కరించిన సిఎం రేవంత్ రెడ్డి 

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 5

అసెంబ్లీ లోని తన ఛాంబర్ లో పాత్రికేయుడు దొమ్మాట వెంకటేష్ రాహుల్ గాంధీ సామాజిక న్యాయ తత్వం … కార్యాచరణ పై రాసిన ‘ హోప్ ఆఫ్ ది నేషన్ ‘ గ్రంథాన్ని సోమవారం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.

చిత్రం లో ముఖ్యమంత్రి సలహాదారు  వేం నరేందర్ రెడ్డి , గ్రంథ రచయిత దొమ్మాట వెంకటేష్ , సీనియర్ పాత్రికేయులు కడెంపల్లి వేణుగోపాల్ గౌడ్ , అంబటి సురేంద్రరాజు తదితరులు ఉన్నారు.

Related News

Select the Topic
Scroll to Top