EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అత్యంత ఆర్థిక,అరాచక, మను వాద,సామ్రాజ్యవాద ఏజెంట్ పేదల రక్తం తాగే నరేంద్ర మోడి   సీపీఐ ( ఎమ్ ఎల్) సీపీ పార్టీ జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 18

నిత్యం అడవి లో రక్తం ఏరులు పారిస్తున్న కాగితపు పులి దేశ ప్రధాని మోడి ,మోదీ తాబేదార్ల,చంద్రబాబు నాయుడు,పవన్కళ్యాణ్, రేవంత్ రెడ్డి, హేమంత్ సోరేన్ , విష్ణును దేవ్ సాయి. మోహన్ చరణ్ మాజీ వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రులు అడివి బిడ్డల రక్తంతో చేతులు కడుకుంటున్నారని సీపీఐ ( ఎమ్ ఎల్) సీపీ పార్టీ జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ విమర్శించారు. దేశ సరి హద్దు బలగాలతో,పాటు , నక్సల్ ఏరివేత పేరుతో ప్రత్యేక పోలీసు బలగాలను దేశం మొత్తం నింపి నక్సల్స్ రహిత భారత అఖండ హిందూస్తాన్ నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని అంటున్న మోడీ& కో కు అది సాధ్యం కాదని చరిత్ర నిరూపిస్తూ ఉన్నది, దోపిడి ఉన్నo త కలము ప్రతిఘటన పోరాటాలు ఏదో రూపాన ఉంటాయని కొంత మంది నక్సల్స్ లొంగిన్నంత మాత్రాన,మరి కొంత మంది నక్సల్స్ ను పట్టుకొని చిత్ర హింసల తర్వాత వారిని కాల్చి చంపి ఎన్కౌంటర్ కతలు అల్లుతున్నారని మల్లేపల్లి ప్రభాకర్ మండి పడ్డారు , నీవు,కాల్చిన,కూల్చిన, నీ దళారీ ,పెట్టుబడి,దానస్వామ్య,భూస్వామ్య వ్యవస్థ ను కూల్చడం శాస్త్రీయ సత్యం నీవు కాల్చినా వారే నిన్ను కూల్చడానికి పీడిత ప్రజల పక్షాన నిలబడి,తలబడుతారని అన్నారు. అడవిని,అందులోని బిడ్డలను కాందిశీకులుగా మార్చి, అదానీ చేతిలో అడవి పెట్టుకున్న మోదీ&కో ప్రజల ఆక్రోశని చవి చూడాల్సి ఉంటుందన్నారు , నీ రాజ్యాంగం లో రా సుకున్న ప్రజల మౌలిక హక్కులైన కుడు,గూడు, విద్యా,వైద్యం, ఉపాధి,కల్పించలేని మోదీ సర్కారుకు ఆదివాసులను చంపే హక్కు నీ కూన్ ఈ ఎవ్వరించారని ప్రశ్నించారు.బ్రాహ్మణీయ,మనువాద సామ్రాజ్య వాద పెట్టుబడి దార్ల సామ్రాజ్యం కూల్చివేత కోసమై కమ్యూనిస్టులు,విప్లవకారులు,ప్రగతిశీల శక్తులు, ప్రజల విముక్తి కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు

Related News

Select the Topic
Scroll to Top