ఈతరం భారతం హైదరాబాద్ 31
ఎప్రిల్ ఒకటో తేదీ నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్.చికెన్ షాపుల మార్జిన్ పెంచాలని డిమాండ్.తెలంగాణ వ్యాప్తంగా 50 వేల రిటైల్ చికెన్ షాపులు.గతంలో ఫౌల్ట్రి వాళ్ళు రిటైల్ షాపులకు కేజీకి రూ.26లు మార్జిన్ ఇచ్చే వారు.20 ఏళ్ళుగా రూ.26లే మార్జిన్.ఇటీవల మార్జిన్ ను రూ.16లకు తగ్గించారు. కేజీ చికెన్ కు మార్జిన్ రూ.30లు చేయాలని చికెన్ షాప్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు.















