ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 30
9వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు డేహరాడున్ లోజరిగాయి. ఈ పోటీలకు నగరానికి చెందిన కరాటే మాస్టర్ కళ్యాణ్ గౌడ్ ఆధ్వర్యంలో బయలు దేరిన విద్యార్థులు పోటీలలో పలు పథకాలు సాధించారు. వీరిలో వినయ్ యాదవ్, ఆలోకమిశ్రా, గురుతేజ, జై వైష్ణవి, ప్రియాంక, కృతిక్రాజ్, సత్యదేవాస్, శ్లోక కార్తీక్ వివిధ విభాగల్లో 7 బంగారు, 7,వెండి, 4,కాంస్య పథకాలను గెలిచారు. మాస్టర్ కళ్యాణ్ తో పాటు కోషి మాస్టర్ సాయి యాదవ్ కూడ పాల్గొన్నారు
.















