ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 2:
రాజభవన్ పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిషికేషన్ జారీ చేసింది. రాజ్ భవన్ ను ‘లోకభవన్’గా మార్చింది. గవర్నర్ల అధికారిక నివాసాలకు పేరు మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.


ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 2:
రాజభవన్ పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిషికేషన్ జారీ చేసింది. రాజ్ భవన్ ను ‘లోకభవన్’గా మార్చింది. గవర్నర్ల అధికారిక నివాసాలకు పేరు మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.










