హైదరాబాద్ అక్టోబర్ 7 (ఈతరంభారతం );ఫౌస్టినా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కాకుమాను లూర్దు జ్యోతి, ఈ రోజు ఫౌస్టినా ఫౌండేషన్ నుండి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చినిగరపు కళాను సంస్థ డైరెక్టర్లు మరియు సభ్యులు ఆధ్వర్యం లో ఆల్ ఇండియా డైరెక్టర్ మరియు ఫైనాన్స్ హెడ్ గా నియమించడం జరిగిందని డాక్టర్ కాకుమాను లూర్దు జ్యోతి తిలిపారు. అందుకు గాను చినిగరపు కళాను హర్షం వ్యక్తం చేసారు. ఈసందర్బంగా సభ్యులు అభినందనలు తెలియజేసారు.















