EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జిల్లా స్థాయిలో అవార్డు అందుకున్న   ఎంఐఎస్ కోఆర్డినేటర్ బోడ చైతన్య 

ఈతరం భారతం యాదాద్రి భువనగిరి జిల్లా:

77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆలేరు కు చెందిన పలువురు ఉద్యోగులు ఉత్తమ సేవలకు గాను జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతులమీదుగా అవార్డులను అందుకున్నారు. ఎస్ టి ఓ కట్టా శ్రీనివాస్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ బోడ చైతన్య, కందిగడ్డ తండా పంచాయతీ కార్యదర్శి సర్వర్ నాయక్ జిల్లా కేంద్రంలో అవార్డుల అందుకున్న వారిలో ఉన్నారు. అవార్డులను వారిని ఆయా శాఖల ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు, ఆత్మీయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top