న్యూ డిల్లీ మార్చ్ 13 ఈతరం భారతం;
2025-26 ఆర్థిక సంవత్సరం 9నెలల్లో AP 5.56,072Cr, TG 5.69,300Cr చేసినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. RSలో YCP MP బాబూరావు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తొలి త్రైమాసికంలో AP .26,572Cr, TG 5.17,400Cr, ໐ 5 AP . 17,600Cr, TG 32,500Cr, మూడో క్వార్టర్లో AP రూ.11,900Cr, TG రూ. 19,400Cr ఓపెన్ మార్కెట్ లో అప్పు చేసినట్లు వివరించారు.















