ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ అక్టోబర్ 27 :
ఈ ఫొటో చూడటానికి ఏదో ఏఐ ద్వారా క్రియేట్ చేసినట్టు ఉంది కదూ.. కానీ ఇది నిజమైన ఫొటో. ఇటాలియన్ ఫోటోగ్రాఫర్ వాలెరియో మినాటో ఈ ఫొటో తీయడానికి ఆరేళ్లు టైమ్ పట్టింది. చంద్రుడు, పర్వతం, బాసిలికా ఒకే సరళ రేఖలో వచ్చిన తర్వాత ఈ అందమైన ఫొటో తీశాడు. దీని కోసం అతను ఆరేళ్లుగా వెయిట్ చేస్తూ వచ్చాడు. ప్రపంచంలోనే అరుదైన ఫొటోల్లో ఇది కూడా ఒకటి.



