EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆదాయానికి మించిన ఆస్తులు…

ఈతరం భారతం హైదరాబాద్ మే 19

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జీఎం కుమార్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కట్టలు కట్టలుగా డబ్బు, 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి వస్తువులు, హైదరాబాద్‌లో 6 ప్లాట్లు, 3 ఫ్లాట్లు, ఒక ఇల్లు పత్రాలు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 18 ఎకరాల సాగు భూములను కూడా గుర్తించారు.

Related News

Select the Topic
Scroll to Top