EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఉమెన్స్ కాలేజీ.. సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన టి ఎస్ ఐ ఐ సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి 

ఈతరం భారతం హైద్రాబాద్ మే 12 :

గోషామహల్ నియోజకవర్గం… ప్రఖ్యత కోఠి వీర నారి చాకలి ఐల్లమ్మ ఉమెన్స్ కాలేజీ.. సైన్స్ ల్యాబ్ ను టి ఎస్ ఐ ఐ సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో వైస్ ఛాన్సెలర్ సూర్య ధనుంజయ సిబ్బంది.. అధికారులు.. విద్యార్థులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top