EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఈతరం భారతం హైదరాబాద్ జూలై 31 :తెలంగాణాలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటినన్లపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. ఈ అంశంలో తెలంగాణా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న వినతి సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Related News

Select the Topic
Scroll to Top