EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా 2027

 

 

 ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 17

   ఎల్నినో ప్రభావంతో 2027 చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా మారనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమధ్య రేఖ ప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్రం ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఎల్నినో సంభవిస్తుంది.ఇది 2026-27 శీతాకాలంలో ఉత్తరార్ధ గోళంపై ప్రభావం చూపి,ఉష్ణమండల దేశాలపై తీవ్రంగా పడనుంది. ఈ పరిస్థితుల వల్ల మునుపెన్నడూ లేని విధంగా 2027లో తీవ్రమైన ఎండలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Related News

Select the Topic
Scroll to Top