ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 24
ప్రసిద్ధ కవి విమర్శకులు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఇటీవల( ఐఏఎస్) పదోన్నతి పొందిన సందర్భంగా హైదరాబాదులో ఆయన కార్యాలయంలో విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్ మాట్లాడుతూ మారుమూల గ్రామం నుండి ఐఏఎస్ దాకా ఎదిగిన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి సాహిత్యంలోనేటి యువతకు స్ఫూర్తి స్ఫూర్తిదాయకం అని అన్నారు .ఈ కార్యక్రమంలో యువకవి బూరుగు గోపికృష్ణ, గాయకులు, పోలోజు వెంకటాచారి, తదితరులు పాల్గొన్నారు















