EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు

ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 23

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దనితెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.కేబినెట్‌ భేటీలో తెలుపుతూ ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.శుక్రవారం కార్మిక సంఘాలతో చర్చించాలని మంత్రులకు సీఎం సూచించారు. ఈక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు.

Related News

Select the Topic
Scroll to Top