ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 2
బండ్లగూడ నాగోల్ ఆనందనగర్ కు చెందిన శనగల నవీన్ శర్మ జ్యోతిష్ వాస్తు బ్రహ్మ అవార్డుకు ఎన్నికయ్యారు. ఈ అవార్డు ను ఆయనకు పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ లో ప్రదానం చేయడం జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు మార్చ్ 15,నిర్వహించే అవార్డుల కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.















