ఈ తరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 2 :నూతన ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులు ప్రారంభం . గోషామహల్ స్టేడియంలో నూతన ఆసుపత్రి భవన నిర్మాణం. 26 ఎకరాల్లో, 12 అంతస్తుల్లో, 2000 పడకలు.జనవరి 31న CM రేవంత్ రెడ్డి శంఖుస్థాపన.ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా రెండేళ్లలో నిర్మాణం పూర్తి.















