EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

విజయవాడ వెళ్లే ప్రయాణికులకు బంపరాఫర్‌..టీజీఎస్‌ఆర్టీసీ బస్సులో 30 శాతం డిస్కౌంట్‌!

హైదరాబాద్‌ జూలై 28 (ఎక్స్ ప్రెస్ న్యూ స);హైదరాబాద్‌ – విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్‌ ప్రకటించింది. ఆయా బస్సుల్లో టికెట్‌ ధరలపై 16 నుంచి 30 శాతం వరకు రాయితీని కల్పించింది. ఈ మేరకు ఆ వివరాలను టీజీఎస్‌ఆర్టీసీ ట్విట్టర్‌(ఎక్స్‌) ఖాతాలో వెల్లడించింది.

 

Related News

Select the Topic
Scroll to Top