EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భద్రాచలం వద్ద క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ఆగస్టు 29 (ఈతరం భారతం); : ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా గోదావ‌రికి వ‌ర‌ద పోటెత్తింది. గోదావ‌రి న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతుంది. ప్ర‌స్తుతం భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి నీటిమ‌ట్టం 39.9 అడుగుల‌కు చేరింది. రాత్రి వ‌ర‌కు గోదావ‌రి ప్ర‌వాహం మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది

.

 

Related News

Select the Topic
Scroll to Top