ఈతరం భారతం న్యూఢిల్లీ మే 14
ఢిల్లీ రెడ్ఫోర్ట్ కారు బాంబు పేలుడు కేసులో 7,500 పేజీల చార్జ్షీట్ దాఖలు.10 మందిని నిందితులు గా పేర్కొన్న NIA.గతేడాది నవంబర్ 10న జరిగిన హై-ఇంటెన్సిటీ VBIED బాంబు పేలుడులో 11 మంది మృతి, పలువురికి గాయాలు.ప్రధాన నిందితుడు డా.ఉమర్ ఉన్ నబీ (మృతి) సహా 10 మందిపై ఆరోపణలు.అన్సార్ గజ్వతుల్ హింద్ (AGuH) సంస్థతో వీరికి సంబంధం ఉన్నట్టు తేల్చిన NIA.AGuH అనేది అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్కాంటినెంట్ (AQIS) ఆఫ్షూట్.. 2018లో కేంద్రం ఉగ్రవాద సంస్థగా ప్రకటన.UA(P) Act, భారతీయ న్యాయ సంహిత, ఎక్స్ప్లోసివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్తో సహా అనేక సెక్షన్ల కింద కేసు నమోదు.నిందితుల్లో పలువురు వైద్యులు.. AQIS/AGuH ఆలోచనలతో ప్రేరణ పొంది దాడి చేసినట్టు నిర్దారించిన NIA.



