హైదరాబాద్ మల్కాజగిరిలోని ఒక ప్రభుత్వ కాలేజీలో అమానవీయ ఘటన.ఆలస్యంగా వచ్చిందని.. విద్యార్థిని వర్షిణిని క్లాస్లోకి అనుమతించని లెక్చరర్లు.పీరియడ్స్ వచ్చాయని చెప్తే.. ‘నాటకాలు ఆడుతున్నావా, ఏది చూపించు’ అంటూ దురుసు ప్రవర్తన . దీంతో మానసికంగా కుంగిపోయి.. అవమానాన్ని తట్టుకోలేక తిరిగి ఇంటికి వెళ్లిపోయిన వర్షిణిఅకస్మాత్తుగా కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలింపు.. బ్లడ్ క్లాట్తో చనిపోయిందని తెలిపిన డాక్టర్లు.తీవ్ర కలకలం రేపిన ఘటన.. కాలేజీ ముందు ఆందోళనకి దిగిన కుటుంబ సభ్యులు, విద్యార్థులు.