హైదరాబాద్ సెప్టెంబర్ 16 (ఈతరం భారతం);తెలంగాణ రాష్ట్ర ఆల్ ఇండియా బి.సి, ఎస్.సి, ఎస్.టి, మైనారిటీ సంక్షేమ సంఘం, గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా జ రాజేంద్రనగర్ మండలం, ఉప్పరపల్లి గ్రామంకి చెందిన సామాజిక కార్యకర్త పద్మశాలి ముద్దుబిడ్డ డాక్టర్. కాకుమాను మెర్సీ జ్యోతి నియమితులైనారు. ఈ మేరకు ఆల్ ఇండియా బి.సి, ఎస్.సి, ఎస్.టి, మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షులు కొత్త విజయ భాస్కర్ నియామక పత్రాన్ని అందజేశారు.















