EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కుటుంబ సమేతంగా నిమజ్జనం లో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్

06.09.2025 ఈతరంభారతంపోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం :

గణేష్ నిమజ్జనం పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ సునీల్ దత్, నిష్టాశర్మ కుటుంబ సమేతంగా ప్రకాష్ నగర్ మున్నేరు ఘాట్ వద్ద గణనాధుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఆనంతరం నిమజ్జనం తిలకించారు.

 

Related News

Select the Topic
Scroll to Top